22 June, 2026 | 2:36 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •  

మహిళా సంఘం సభ్యుల స్వచ్ఛ ప్రతిజ్ఞ

23-09-2025 12:00 AM

నిర్మల్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : స్వచ్ఛ సర్వేక్షన్-2025 లో భాగంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతుంది. దీని ఉద్దేశం ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం.

దీనిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈరోజు  మహిళా సంఘ సభ్యులకు తడి పొడి చెత్త మరియు హానికార చెత్త ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు స్వచ్ఛత ప్లెడ్జ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్లు దేవదాసు, ప్రవీణ్ కుమార్, టిఎంసి దత్తాద్రి, ఎడి ఎంసీలు శివ, సురేష్ , మహిళా సంఘ సభ్యులు మరియుమున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.