17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నాకు నువ్వే... శ్రీరామరక్ష...

25-06-2025 12:07 AM

వనపర్తి టౌన్, జూన్ 24 : రైతులు వరి నారు మడికి పిట్టల బెడద నుండి కాపాడు కోవడానికి తన పొలంలో కవర్ల తో వరిమడి చుట్టు కట్టిన దృశ్యాలను చూపరులకు ఆకట్టుకుంటున్నాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు కు వెళ్లే దారిలో ఈ చిత్రాన్ని విజయక్రాంతి దినపత్రిక చిత్రీకరించింది. పాలిథిన్ కవర్ల వలన పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిషేధం ఉన్న రైతులకు మాత్రం ఈ విధంగా ఉపయోగ పడటం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది.