2 July, 2026 | 4:10 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

మైదంబండలో విషాదం

11-05-2025 11:23 PM

ట్రాక్టర్ ఆపబోయి యువకుడు మృతి

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని మైదంబండ గ్రామం ఆదివారం విషాదం నెలకొంది. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ట్రాక్టర్ లో వరి ధాన్యం లోడ్ చేస్తున్న క్రమంలో ట్రాక్టర్ కదలగా.. అక్కడే ఉన్న పందుల మహేందర్ అనే యువకుడు (17) ఆపే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. దీంతో అతనిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి సోదరుడు శ్రావణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తారం ఎస్ఐ గోపతి నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.