5 March, 2026 | 5:25 PM

Breaking News

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం రేవంత్   •   నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •  

పాత ఇనుప సామాన్ల షాపులో అగ్నిప్రమాదం

12-05-2025 10:48 PM

మంటలు ఆర్పివేసిన ఫైర్ అధికారులు

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో అగ్నిప్రమాదం సంఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న శంకర్ స్క్రాప్ షాపు పాత ఇనుప సామాను దుకాణంలో యజమాని వెల్డింగ్ పనిచేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా అధికారులు స్పందించి మంటలను ఆర్పి వేశారు. సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మంటలు ఆర్పడం లో అగ్నిమాపక సిబ్బంది జావిద్ అలీ, ఖదీర్ ఖాన్ ,హుస్సేన్, కట్ల వెంకటేష్, శ్రీకాంత్ ,సాయి, తదితరులు ఉన్నారు.