01-05-2025 07:57:48 AM
భద్రాచలం, (విజయక్రాంతి): 2024-25 పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది.
పాఠశాలలో ఉత్తమ మార్కులు
యం. సంజన -557/600,
పి. లోచిన శ్రీ 552/600
ఎన్. ఐశ్వర్యలక్ష్మి - 547/600, సుధామాధురి - 529/600, G. అన్వేష్-528/600,
హర్షిత. 526/600,
526/600,
నిహారిక 511/600,
భావన504/600,
సిరిచందన - 504/600. మరియు 100% ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్ధులమును, అధ్యాపక బృందమును, తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ ఏ. శ్రీధర్రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.