calender_icon.png 12 August, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్మశానానికి మెరుగైన దారి

11-08-2025 09:04:36 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం(వీ)లో శ్మశాన వాటికకు సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన చిల్లం చర్ల శ్రీనివాస్ 19 వేల రూపాయలతో వెట్ మిక్స్ మెటీరియల్ తెప్పించి దారిని మెరుగుపరిచారు. దీనితో గ్రామస్తులు  శ్రీనివాస్ ను అభినందనలతో ముంచెత్తారు.