24 May, 2026 | 2:31 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అప్పగింత..

11-08-2025 08:56 PM

చిట్యాల (విజయక్రాంతి): మండలంలోని కోసూరుపల్లి గ్రామానికి చెందిన ఎండి.సాజిద్ వారం రోజుల క్రితం సెల్ ఫోన్ పోగొట్టుకోగా బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఈఐఆర్ యాప్ ను ఉపయోగించి సెల్ ఫోను గుర్తుంచి స్వాధీనం చేసుకున్నారు. అట్టి సెల్ ఫోన్ ను ఎస్ఐ జి.శ్రావణ్ కుమార్(SI G. Shravan Kumar) సోమవారం బాధితుడికి అందజేశాడు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, సెల్ ఫోన్ లు చోరీకి గురైన, పోగొట్టుకున్న స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తీరిగి అప్పగించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.