12 June, 2026 | 1:34 PM

Breaking News

కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •  

ప్రజావాణికి 5 దరఖాస్తులు

11-08-2025 11:34 PM

కొండాపూర్: కొండాపూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్ అశోక్(Tahsildar Ashok) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఐదు దరఖాస్తులు స్వీకరించినట్లు తహసిల్దార్ తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తహసిల్దార్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.