6 July, 2026 | 9:10 PM

Breaking News

ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •  

సూరయ్యపల్లిలో తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు

07-05-2025 10:42 PM

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని సూరయ్యపల్లిలో తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వంగల శంకర్ గౌడ్ బుధవారం సాయంత్రం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి కిందపడి పోగా అతని కాలు, చెయ్యి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు హుటాహుటిన మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.