28 June, 2026 | 1:48 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

17-01-2026 12:26 AM

కేసముద్రం, జనవరి 16 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకుడు దుర్మరణం పాలన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మేతరాజు పల్లి మార్గంలో శుక్రవారం జరిగింది. ఈ సంఘటనలో ఇనుగుర్తికి చెందిన సంగెం శివ (24) అక్కడికక్కడే దుర్మరణం పాలు కాగా సంగెం భరత్ అనే మరో యువకుడు తీవ్రంగా గా యపడ్డాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి అ న్నారం షరీఫ్ దర్గాలో మొక్కులు సమర్పించుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుం డగా ఈ ప్రమాదం జరిగింది.