18 April, 2026 | 11:48 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కోకాపేట్ మూవీ టవర్‌లో ఏసీబీ రైడ్స్

02-05-2025 01:32 AM
  1. ఖాజా మొయినొద్దీన్ ఇంట్లో సోదాలు
  2. బీఆర్‌ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో విషయంలో కీలక పాత్ర 

రాజేంద్రనగర్, మే 1: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్‌లో ఉన్న మూవీ టవర్‌లో గురు వారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ అధికారి ఖాజా మొయి నొద్దీన్ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ విషయంలో కీలక పాత్ర పోషించారు.

ఆయన ఎన్నో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆయన కొన్ని రోజుల క్రితం దుబా య్ పారిపోయాడు. తిరిగి వచ్చాడని పోలీసులకు విశ్వసనీయ సమా చారం అందడంతో అధికారులు గు రువారం రాత్రి ఆయన ఇంట్లో సో దాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం.