15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏడిఏ తాతారావు

05-12-2025 12:00 AM

బూర్గంపాడు, డిసెంబర్ 4,(విజయక్రాంతి):మండలంలోని సంజీవరెడ్డి పాలెం లోని శ్రీ లక్ష్మీనరసింహ కాటన్ ఇండస్ట్రీ సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏడిఎ తాతారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి నరేందర్, సిసిఐ బయ్యర్ సంజీవరావు, గ్రామ సర్పంచ్ బాదం వెంకటేశ్వర రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, గోవింద్ రెడ్డి,పత్తి రైతులు పాల్గొన్నారు.