17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏడిఏ తాతారావు

05-12-2025 12:00 AM

బూర్గంపాడు, డిసెంబర్ 4,(విజయక్రాంతి):మండలంలోని సంజీవరెడ్డి పాలెం లోని శ్రీ లక్ష్మీనరసింహ కాటన్ ఇండస్ట్రీ సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏడిఎ తాతారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి నరేందర్, సిసిఐ బయ్యర్ సంజీవరావు, గ్రామ సర్పంచ్ బాదం వెంకటేశ్వర రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, గోవింద్ రెడ్డి,పత్తి రైతులు పాల్గొన్నారు.