30 June, 2026 | 10:33 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

09-05-2025 06:16 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం  దస్తురాబాద్ మండలం రేవోజిపేట గ్రామంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి తూకం వేసి రైస్ మిల్క్ వెంటనే తరలించాలని సిబ్బందికి సూచించారు. కాగా సిబ్బంది రైతులకు గన్ని సంచులు ఇవ్వడం లేదని దీంతో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ స్పందించి వెంటనే గన్ని సంచులు అవసరానికి తగినట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మండల అధికారులు ఉన్నారు.