15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

22-12-2025 09:45 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి):  మండలంలోని కల్మలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993- 94 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్ ,సృజన ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు వీరబాబు గార్లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, బుస్సా వెంకటేశ్వర్లు, నాగయ్య, నట్టే ప్రవీణ్ సోమయ్య, సుధాకర్ రెడ్డి, సురేందర్, నట్టే జ్యోతి రజిత, రాధిక సత్యనారాయణ రెడ్డి, సరిత, తదితరులు పాల్గొన్నారు.