25-01-2026 06:24:56 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండా గ్రామపంచాయతీ ఆవరణలో గత పాలకవర్గానికి వీడ్కోలు, నూతనంగా ఏర్పడిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన బంజారా ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు. ఈ క్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు భీమ్లా నాయక్, ప్రధాన కార్యదర్శి హర్జీ నాయక్, ట్రెజరీ రాజు నాయక్, సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్, టిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షర్మాన్ నాయక్, ప్రమీల తిరుపతి , రవి , సిద్దు మహిళలు, పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.