9 April, 2026 | 11:20 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బీసీ జేఏసీ నాయకుల అరెస్టు

08-11-2025 12:02 AM

కరీంనగర్ క్రైం, నవంబరు 7 (విజయ క్రాంతి): కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ సందర్శనకు రానున్న గవర్నర్ను అడ్డు కుంటామని ప్రకటించిన నేపథ్యంలో బీసీ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశా రు. బీసీ జేఏసీ నాయకులు కేశపెద్ది శ్రీధర్ రాజు, ఎన్నం ప్రకాష్ , ఆది మల్లేశం, పటేల్ నాగుల కనకయ్య, రాచమల్ల రాజు, దొగ్గలి శ్రీధర్ , పెంట అజయ్, మాదాద్ సంజయ్, కాసు రాజు , నర్సింగరోజు శ్రీనివాస్ , కు సుంబా ఆదర్శ్ ,

తదితరులను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసి పోలీస్ ట్రైనిం గ్ తరలించారు. రాజ్యాధికారమే మా ప్ర యాణం, ఇంకా ఎన్నాళ్లు మా బీసీలకు న్యా యం దక్కదు? 136 కులాల హక్కుల కోసం రాబోయే రోజుల్లో దేనికైనా సిద్ధంగా ఉ న్నాం, రాజ్యాధికారాన్ని సాధించేవరకు మా పోరాటం కొనసాగుతుంద ని బీసీ జేఏసీ నాయకులుప్రకటించారు.