2 September, 2026 | 11:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

అల్లుకున్న నిర్లక్ష్యం..

26-07-2025 | 03:22pm

కామారెడ్డి,(విజయక్రాంతి): వర్షాకాలంలో విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్ కో అధికారులు పదే పదే సూచనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యుత్ స్థంభాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారులో, రాఘవాపూర్ గ్రామం ప్రధాన రహదారి సమీ పంలో  ట్రాన్స్ఫార్మర్ కు, విద్యుత్ స్తం భాల వైర్లకు చెట్ల తీగలు అల్లుకొని ప్రమాద భరితం గా మారాయి. అయినప్పటికీ వైర్లకు అల్లుకున్న తీగ అధికారుల తీరు ఎలా ఉందో తేటతెల్లం చేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్సఫార్మర్ కు, విద్యుత్ వైర్లకు అల్లుకుని ఉన్న తీగలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.