15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భక్తులకు మేడారంలో మెరుగైన సౌకర్యాలు

28-01-2026 12:00 AM

మేడారం జనవరి 27 (విజయక్రాంతి): మేడారం  సమ్మక్క సారలమ్మ జాతరలో దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పన కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భం గా వనదేవతల దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన క్యూ లైన్లు, షెడ్డును మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యా ణి,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇర్ప సుకన్య అధికారులు పాల్గొన్నారు.