15 July, 2026 | 3:31 PM

Breaking News

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •   మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం   •   భవిష్యత్తులో ఏఐ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు   •   భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే   •   సీఎం ప్రోగ్రాం బాయ్ కోట్   •   ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం   •   సోనాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్ ను కోరిన సర్పంచ్   •   లక్ట్రికల్ వర్కర్స్ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ

16-07-2025 01:13 PM

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లొ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ యువ నాయకుడు సోమవార్ మహేష్ ముగ్డే వార్ బస్వంత్ రావ్ పటేల్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల(Indiramma houses) లబ్ది చేకూర్చేందుకు జుక్కల్ ఎమ్మెల్యేకృషిచేస్తున్నారన్నారుఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు.  కార్యక్రమంలో యువ నాయకుడు మహేష్ ముగ్డే వార్ బస్వంత్ రావ్ పటేల్ ములేవార్ అశోక్ గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరమరెడ్డి  లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.