12 July, 2026 | 6:11 PM

Breaking News

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •  

వివాదాల పరిష్కారానికి భూ భారతి

07-05-2025 12:44 AM

కొండాపూర్, మే 5 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చ ట్టం అమలుపై జిల్లా ఆర్డీవో రవీందర్ రె డ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు అవగాహన కల్పించారు. భూభారతి చ ట్టం రైతులకు చుట్టంలా మారుతుందని  అన్నారు.

మంగళవారం కొండాపూర్  మండల కేంద్రంలో కొనసాగుతున్న భూభారతి సదస్సులలో పాల్గొని సం యుక్తంగా వారు మాట్లాడుతూ.. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి నూ తన ఆర్వోఆర్ చట్టం భూ వివాదాలకు పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అశోక్, రెవెన్యూ అధికారులు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.