calender_icon.png 23 November, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి

23-11-2025 12:00:00 AM

చిట్యాల, నవంబర్ 22 (విజయక్రాంతి): ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన శనివారం నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.  నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన డిగ్రీ విద్యార్థి నకిరేకంటి కౌశిక్ (20) హైదరాబాదులోని తన అన్న వద్దకు వెళ్లి బైక్‌పై శనివారం తెల్లవారుజామున తిరుగుపయణమయ్యాడు. చిట్యా ల మండలం గుండ్రాంపల్లి గ్రామ సమీపం లో జాతీయ రహదారి 65 వద్ద రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.