15 June, 2026 | 7:05 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

మార్వాడి యువ మాంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

06-01-2026 05:47 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. మల్టీ డయాగ్నస్టిక్ ఆరోగ్య శిబిరాన్ని కాగజ్‌నగర్ అగ్రసేన్ భవన్‌ లో డి.ఎస్.పి ప్రారంభించారు. మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో  సీనియర్ వైద్యులు, మాజీ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్,ఎక్స్–ఆర్మీ అసోసియేషన్ సభ్యులు, యువ మాంచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.