14 June, 2026 | 4:20 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

మసీదులో బాంబు పేలుడు

27-12-2025 01:36 AM
  1. ఎనిమిది మంది మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు
  2. సిరియాలోని హోమ్స్ నగరంలో ఘటన

డమస్కస్, డిసెంబర్ ౨౬: సిరియాలోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ౮ మంది మృతిచెందగా, 20 మం ది వరకు తీవ్రగాయాలపాలయ్యారు. హో మ్స్ నగరంలో ఈ ఘటనచోటు చేసుకు న్నది. జరిగింది. మైనారిటీ అలవైట్ వర్గం ఆ వాసంగా ఉన్న హోమ్స్ నగరంలోని ‘ఇమా మ్ అలీ బిన్ అబీ తాలిబ్’ అనేక మసీదులో ప్రార్థన చేసేందుకు శుక్రవారం వందలాది మంది తరలివచ్చారు. వారు నమాజ్ చేస్తుం డగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మసీదు గోడల ధ్వంస మయ్యాయి.

అక్కడికక్కడే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ౨౦ మంది తీవ్రగాయాల పాల య్యారు. క్షతగాత్రులను స్థానికులు స్థానిక ఆస్పత్రులకు తరలించి వైద్యం చేయి స్తున్నారు. దుండగులు పక్కా ప్లాన్‌తో పేలుడు పదార్థాలను మసీదులో అ మర్చా రని భద్రతా దళాలు ప్రాథమికంగా గుర్తిం చాయి. ఘటనపై సిరియా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశంలో అశాం తిని సృష్టించేందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండి పడింది.