6 July, 2026 | 3:17 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ఇద్దరికీ ఎస్‌ఐలుగా ప్రమోషన్

17-09-2025 12:43 AM

నిజామాబాద్ సెప్టెంబర్: (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏ ఎస్త్స్ర లు ఎస్‌ఐలుగా పదోన్నతి పొందారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,ద్వారా ప్రమోషన్ పొందారు.

ప్రమోషన్ పొందిన వారిలో బి. బాలశౌరి రాజు, ఏఎస్‌ఐ నుండి ఎస్త్స్రగా: ట్రాఫిక్ స్టేషన్ నుండి  నిజామాబాద్ కమిషనరేట్ కు దయాల్ సింగ్, ఎ ఎస్త్స్ర నుండి ఎస్త్స్ర , నిజామాబాద్ రూరల్  నుండి నిర్మల్ జిల్లా కు ప్రమోషన్ తో బదిలీ అయ్యారు.

గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు ప్రమోషన్ పొందిన సిబ్బందికి సిపి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు.