29 June, 2026 | 10:03 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

ధాన్యం కొనుగోళ్ళలో సమస్యలు ఉంటే కాల్ చేయండి..

20-05-2025 09:50 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్(Civil Supplies Officer Prem Kumar), సివిల్ సప్లై డిఎం కృష్ణవేణి(DM Krishnaveni) తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 7995050789 కు సమాచారం ఇస్తే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, లారీ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, కార్మికుల సమస్యలు సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు.