పహల్గాం మృతులకు సంతాపం, క్యాండిల్ మార్చ్
25-04-2025 01:51 AM
చిత్రపురికాలని, ఏప్రిల్24: చిత్రపురికాలని సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ధారుణ హత్యఖాండ ను ఖండిస్తూ , కాల్పుల్లో మృత్యు వాత పడ్డవారికి ,సంతాపాన్ని తెలియజేస్తూ చిన్నారులు క్యాండిల్ మార్చ్ నిర్వహించారు.






