18 April, 2026 | 11:35 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

18 వరకు కాల్పుల విరమణ

17-05-2025 01:16 AM

వెల్లడించిన పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్

న్యూఢిల్లీ, మే 16: భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ నెల 18వరకు కొనసాగించాలని భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీ వ్ ఘాయ్- పాక్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ నిర్ణయానికొచ్చినట్టు పాక్ విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఇషాక్ దార్ గురువారం వెల్లడించా రు. రెండు దేశాల డీజీఎంవోల మధ్య హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిగాయి. అదే రోజు రెండు దేశాల డీజీఎంవోల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. పాక్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఇషాక్ దార్ ఈ వివరాలు వెల్లడించారు.