21 April, 2026 | 6:34 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

హజారే చెరువును పరిశీలించిన కేంద్ర బృందం

30-04-2025 12:00 AM

రేవల్లి : ఏప్రిల్ 29: మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామశివారులోని హజారేచెరును కేంద్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ బృందం  పరిశీలించారు,2020సంవత్సరం లో జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా హజార చెరువు ఎంపికైనది ఇందులో భాగంగ ఉపాధి హామీ కూలీలతో 780364.47 నిధులను వెచ్చించి 4122 క్యూబిక్ మీటర్ల ఒండ్రుమట్టిని రైతుల పొలాలకు తరలించగా వాటి ప్రయోజనాలను మంగళవారం కేంద్ర జలశక్తి అభియాన్ శాఖ శాస్త్రవేత్త అయిన డాక్టర్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలోని ముగ్గురు అధికారుల బృందం స్థానిక ఎంపీడీవో విజయ్ కుమార్ తో కలిసి హజారే చెరువును పరిశీలించి పంట పొలాలకు వాటి ప్రయోజనాలను పరిశీలించారు, ఈ కార్యక్రమంలో మండల ఉపాధి హామీ అధికారి నరసింహ,గ్రామ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు