24 April, 2026 | 3:54 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి   •   దుశ్చర్ల సత్యనారాయణపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి వాకబు   •   ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి   •   మేకల కాపరులపై దాడితో దుశ్చర్లపై ప్రతి దాడి   •   తాండూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎల్లారెడ్డి ఏఎంసి చైర్మన్   •   'అంగ, బంగా, కళింగ'లో బీజేపీ ప్రభుత్వాలు.. TMCకి ఓటమి తప్పదు   •   నడిరోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహంతో బండి సంజయ్ నిరసన   •   తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి   •   అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం   •  

పాలమూరు ప్రాజెక్టు సీఈగా చక్రధరం

02-07-2025 12:08 AM

మహబూబ్ నగర్ జూలై 1 (విజయ క్రాంతి) : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్ గా చక్రధరం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా అధికారులు, శ్రేయోభిలాషులు చక్రధరంకు పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చక్రధరం మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు గాను సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తాననితెలిపారు.