17 April, 2026 | 12:09 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

బాయ్స్ హైస్కూల్‌లో బాల విజ్ఞాన వేసవి శిబిరం

12-05-2025 12:49 AM

కోదాడ మే 11: కోదాడ పట్టణంలో రైజింగ్ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ, జన విజ్ఞాన వేదిక సారధ్యంలో జడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బాల విజ్ఞాన సమ్మేళన, వేసవి శిక్షణ శిబిరం ల ను ఆదివారం పట్టణ ప్రముఖ న్యాయవాది మేకల వెంకట్రావు సందర్శించారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యా యులు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

తదుపరి స్టేట్ రిసోర్స్ పర్సన్ సైన్సు ఉపాధ్యాయులు జాఫర్ వైశాల్యము, బరువు, పీడనంకు సంబంధించి  పేపరు  - వాటర్ బకెట్ ద్వారా చేసిన ప్రయో గం విద్యార్థులను బాగా ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి  ఎండి. సలీం షరీఫ్, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ , ఉపాధ్యా యులు ఎస్.కె. ఖజానీయా, బడుగుల సైదులు పాల్గొన్నారు.