calender_icon.png 19 July, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు.. కేంద్రమంత్రి హామీ

10-08-2024 03:40:50 PM

తెలంగాణలో నూతన విమానా శ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని దానిపై తగిన నిర్ణయం  తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ఏవియేషన్  సెక్యూరిటీ కల్చర్ వీక్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించడానికి తనిఖీలు, భద్రత పట్ల  ప్రయాణీకులకు సైతం అవగాహన ఉండాలన్నారు.