11 May, 2026 | 1:01 PM

Breaking News

పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •  

పరిశుభ్రత ప్రత్యేకతను తీసుకొస్తుంది

22-01-2026 12:50 AM

మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత 

జడ్చర్ల, జనవరి 21 : పరిశుభ్రత మనం నివసించే ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకువస్తుందని జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత అన్నారు. స్పెషల్ పాశుద్ధ్య పను ల్లో భాగంగా 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి తో కలిసి పరిశుద్ధ పనులను ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి నిర్ణయంతో ముందుకు సాగితేనే పట్టణం పరిశుభ్రత వై పు అడుగులు వేస్తుందని పట్టణ ప్రజలు పూ ర్తిస్థాయిలో మద్దతు తెలుపాలని తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న సమాచా రం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ ఉన్నారు.