1 April, 2026 | 1:46 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

బిచ్కుందలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2025 04:20 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక కట్ చేశారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  కవిత ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి  బడుగు బలహీన వర్గల అభ్యున్నతి ఎనలేని కృషి చేస్తున్నారని విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధిని మరియు  సంక్షేమాన్ని రెండు  కళ్ళల కాపాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో కారు చీకట్లను ప్రారద్రోలి రాష్ట్రాన్ని కారు మబ్బుల నుంచి కాపాడారని పేర్కొన్నారు.