11 May, 2026 | 10:14 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

సీనియర్ ఫోటో జర్నలిస్టు మృతి పట్ల సీఎం విచారం

16-07-2025 01:53 PM

హైదరాబాద్: సీనియర్ ఫోటో జర్నలిస్టు షేక్ నసీరుద్దీన్(Journalist Sheikh Nasiruddin) మరణించారని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివిధ మీడియా సంస్థలతో పాటు మున్సిఫ్ పత్రికలో పనిచేసిన నసీర్, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఫోటో జర్నలిజంలో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారని, వారి మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని ఒక సందేశంలో పేర్కొన్నారు. నసీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.