2 July, 2026 | 12:22 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

మంత్రులు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

27-05-2025 02:56 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లపై భూభారతి, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు.