17 April, 2026 | 11:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

28-05-2025 01:19 AM

ఎమ్మెల్యే పద్మావతి

కోదడం, మే 26: పేదప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

కోదాడ, అనంతగిరి మండలాల్లోని 157 మందికి మంజూరైన రూ.50.43 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. 24 మందికి మంజూరైన రూ.24.02 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఎర్నేని వెంకటరత్నం బాబు, సామినేని ప్రమీల, వరప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీతారాంరెడ్డి, తూమాటి నాగిరెడ్డి, సుందరి వెంకటేశ్వర్లు, బాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.