22-08-2025 12:02:03 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ ను కోరారు కోరారు. గురువారం ఆయ న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో సమావేశమయ్యారు. యూరియా పంపిణీ ప్రణాళి కాబద్ధంగా చేపట్టాలని, అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేయించాలని కోరారు. వ్య వసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఎరువు ల దుకాణాలను తరచుగా సందర్శిస్తూ రైతులకు ఎరువుల లభ్యత సమాచారం ఇవ్వా ల్సిందిగా ఆదేశించాలనిఆయనకోరారు.