16 April, 2026 | 12:00 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

జిల్లా పెట్టుబడుల కమిటీతో కలెక్టర్ సమావేశం..

24-05-2025 05:38 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. టీజీ-ఐపాస్ పథకంలో పరిశ్రమల అనుమతులపై జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్టీ, ఎస్సీ, వికలాంగుల అభ్యర్థులకు టి-ప్రైడ్ కింద 48 యూనిట్లకు సబ్సిడీ మంజూరైందని తెలిపారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ ఉపాధికి కీలకమని కలెక్టర్ బాదవత్ సంతోష్(Collector Badavath Santosh) తెలిపారు. విద్యార్థులు ఈ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.