13 May, 2026 | 12:37 PM

Breaking News

విజయ్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

సీతారాంపూర్‌లో కుంట శిఖంపై సమగ్ర విచారణ చేయాలి

08-09-2025 08:24 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని సీతారాంపూర్ పరిధిలోని సర్వే నెం. 26 లో ప్రభుత్వ భూమి కుంట శిఖంలో ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన 30కిపైగా నిర్మాణాలపై, ఇంటి నెంబర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజా అవసరాల కోసం ఆ భూమిని వినియోగించాలని కోరారు.  ఆయన వెంట పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె .బద్రి నేత ఉన్నారు.