8 July, 2026 | 8:18 PM

Breaking News

ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •  

రాజీ పడండి.. 13 వరకు లోక్ అదాలత్

10-09-2025 05:38 PM

అశ్వాపురం (విజయక్రాంతి): ఎన్ఎఫ్సిఎం కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఈ నెల 13వ తేది వరకు కొనసాగనున్నట్లు అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి(CI Ashok Reddy) బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాజీ పడదగిన కేసులు పరిష్కరించుకోవచ్చని, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెట్టీ కేసులు ఉన్నవారు హాజరై తక్కువ ఫైన్‌తో కేసులు ముగించుకోవచ్చని పేర్కొన్నారు. ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.