26 April, 2026 | 5:17 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

విద్యార్థికి అభినందన..

30-09-2025 05:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఇటీవల వెలువడిన నీట్ పరీక్ష ఫలితాలలో మామడ మండలం, పోన్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ ఆజాం ఎంబీబీఎస్ సీట్ సాధించడంతో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మంగళవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీహరి రావు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సయ్యద్ సోఫియాన్ ను శాలువాతో సన్మానించి, ఆయనకు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నల్లల లింగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అర్గుల రమణ అంబేకర్ ప్రసాద్, శ్రీహరి మహేందర్ కార్యకర్తలు ఉన్నారు.