16 April, 2026 | 11:19 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నిరంతరం గ్రామాభివృద్ధికి కృషి

22-12-2025 12:59 AM

నేర్మట నూతన సర్పంచ్  వసంత ధనయ్య

చండూరు, డిసెంబర్ 21(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తానని నేర్మట నూతన సర్పంచ్ నారపాక వసంత ధనయ్య అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, కుల, మతాలకతీతంగా అందర్నీ కలుపుక పోతామనన్నారు. తాము బిఆర్‌ఎస్ సహకారంతో ఈసారి ఎన్నికలలో విజయం సాధించామని, మా విజయం ఎప్పుడు ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తానన్నారు.

గ్రామ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాటి పరిష్కారం కొరకు  ముందుంటామన్నారు. గెలుపకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు జరిగే నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులందరూ రావాలని కోరారు.