7 April, 2026 | 10:57 AM

Breaking News

పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •   గడీల పాలన రానిచ్చేదిలేదు   •  

దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో కస్టమ్స్ దాడులు

24-09-2025 01:12 AM

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలు నేపథ్యంలోనే..

తిరువనంతపురం, సెప్టెంబర్ 23: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ విషయమై మంగళవారం కస్టమ్స్ అధికారులు కేరళవ్యాప్తంగా దాడు లు నిర్వహించారు. దీనిలో భాగంగానే కొచ్చిలోని మలయాళ ప్రఖ్యాత నటులు దుల్కర్ సుమన్, పృథ్వీరాజ్ నివాసాల్లోనూ సోదా చేశారు. దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లలోనూ సో దాలు చేపట్టారు. వీరి ఇళ్లలో ఎలాంటి లగ్జరీ వాహనాలను అధికారులు గుర్తించలేదని సమాచారం. ‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ పేరుతో కస్టమ్స్ అధికారులు కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా నటులు, పారిశ్రామిక వేత్తల ఇళ్లను సోదా చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా కొచ్చి, మలప్పురం, కోజికోడ్‌లో దాడులు చేపట్టారు.