calender_icon.png 21 May, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ విజయశాంతిని కలిసిన డీసీసీ అధ్యక్షులు

20-05-2025 07:29:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ శాసనమండలి సభ్యురాలు విజయశాంతి(MLC Vijayashanti)ని హైదరాబాద్ లోని ఆమె నివాసంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి  పనిచేయాలన్నారు.