4 July, 2026 | 9:14 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

వెంగళ్‌రావ్‌నగర్‌లో అభివృద్ధి పనులు

12-09-2025 01:30 AM

శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్‌రావ్‌నగర్ డివిజన్‌లో గురు వారం పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ శంకుస్థాపన చేశారు. వెంగళ్‌రావ్‌నగర్ డివిజన్‌లో రూ.3.80 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి పను లు చేపట్టినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ తెలిపారు.

కార్పొరే టర్ సీఎన్ రెడ్డి, చైర్మన్లు అన్వేష్‌రెడ్డి, ఓబెదుల్ల కొత్వాల్, రాయల నాగేశ్వరావ్, కాంగ్రె స్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, నాగార్జునరెడ్డి, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.