15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కేకే ఓసీని సందర్శించిన డైరెక్టర్

27-10-2025 12:38 AM

మందమర్రి, అక్టోబర్ 26 : మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీని సింగరేణి డైరెక్టర్ (పీపీ) కె వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ప్రాజెక్ట్  స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓసిపి వ్యూ పాయింట్ నుంచి మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు.

ఆఫ్ లోడింగ్, ఎక్స్ప్రెస్వే ప్రతినిధులను వెంటనే ఓబీ వెలికితీత పనులు ప్రారంభించాలని సూచించారు. డైరెక్టర్ వెంట ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఇన్ఛార్జ్ మేనేజర్ శ్రీధర్ గౌడ్, సేఫ్టీ ఆఫీసర్ ఎన్ పైడయ్య, ఎక్స్ప్రెస్వే ప్రతినిధులు పాల్గొన్నారు.