1 September, 2026 | 10:18 PM

Breaking News

ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •   భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •  

రోగులకు పండ్ల పంపిణీ

14-03-2025 | 12:00am

మేడ్చల్, మార్చి 13 (విజయక్రాం తి): ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఘట్కేసర్ వైఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గురువారం రోగులకు పండ్లు పంపిణీ చేశా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయస్సుతో నిమిత్తం లేకుం డా అందరికీ కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఇష్టానుసారంగా మందుల వాడడం వల్ల మూత్రపిండాలు చెడిపోతున్నాయన్నారు. అందరూ క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.