calender_icon.png 22 May, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌ను కలిసిన జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రేగా

21-05-2025 12:00:00 AM

అశ్వాపురం మే 20,(విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ ను కలిశారు. ఆయనతోపాటు అశ్వాపురం మండల పార్టీ అధ్యక్షులు కోడి అమ రేందర్ యాదవ్ కేటీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.