7 July, 2026 | 12:56 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

ఆలయ అభివృద్ధికి విరాళం

08-11-2025 06:02 PM

కుబీర్ (విజయక్రాంతి): సోన్ మండలంలోని కడ్తాల్ ధర్మశాస్త్ర ఆలయ అభివృద్ధికి ఎంపీడీవో కృష్ణ సాగర్ రెడ్డి శనివారం విరాళాన్ని అందించారు. గురుస్వామి నర్సారెడ్డికి ఆలయ అభివృద్ధికి పదివేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సాగర్ రెడ్డిని గురుస్వామి నరసారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.