08-11-2025 06:02:31 PM
కుబీర్ (విజయక్రాంతి): సోన్ మండలంలోని కడ్తాల్ ధర్మశాస్త్ర ఆలయ అభివృద్ధికి ఎంపీడీవో కృష్ణ సాగర్ రెడ్డి శనివారం విరాళాన్ని అందించారు. గురుస్వామి నర్సారెడ్డికి ఆలయ అభివృద్ధికి పదివేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సాగర్ రెడ్డిని గురుస్వామి నరసారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.