16 April, 2026 | 11:53 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

గ్రంథాలయానికి ఫర్నీచర్ అందజేత

16-05-2025 12:13 AM

తాడ్వాయి,మే, 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని గ్రంథాలయానికి గురువారం ఫర్నిచర్ వచ్చినట్లు తాడ్వాయి గ్రంథ పాలకుడు పుల్లూరి రాజలింగం తెలిపారు తాడువాయిలో విద్యార్థులు, యువకులు,పాఠకులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఫర్నిచర్ అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ కు గ్రంథ పాలకుడు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పీబీ శ్రీనివాస్, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.